Exclusive

Publication

Byline

హీరో డెస్టినీ 110 స్కూటర్ వచ్చేసింది.. ధర రూ. 72 వేల నుంచి ప్రారంభం.. ఫీచర్లు ఇవే

భారతదేశం, సెప్టెంబర్ 24 -- భారత మార్కెట్లో ద్విచక్ర వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా స్కూటర్ సెగ్మెంట్‌లో పోటీ చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు హీరో మోటోకార్ప్ ఈ సెగ్మెంట్‌లోకి తన కొత్త హీరో డెస్టినీ 1... Read More


గూగుల్ సెర్చ్ లో లైవ్, ఏఐ మోడ్.. ఇండియాలో త్వరలో లాంచ్.. ఇవేంటో తెలుసుకోండి

భారతదేశం, సెప్టెంబర్ 24 -- గూగుల్ సెర్చ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సామర్థ్యాలు మరింత పెరుగుతున్నాయి. ఇప్పటికే ఏఐ ఓవర్‌వ్యూస్, ఏఐ మోడ్ వంటి ఫీచర్లు అందుబాటులోకి రాగా, మరిన్ని కొత్త ఫీచర్లను గూగ... Read More


వాట్సాప్‌లో ఆధార్ డౌన్‌లోడ్ చేయడం ఎలా? ఇకపై క్షణాల్లో మీ చేతికి ఆధార్ కార్డ్

భారతదేశం, సెప్టెంబర్ 24 -- లక్షలాది మంది భారతీయులకు ఆధార్ కార్డు ఒక అత్యంత ముఖ్యమైన గుర్తింపు పత్రం. ప్రభుత్వ సేవలను పొందడానికి ఇది కీలకం. అయితే, ఈ ఆధార్ కార్డును సులభంగా యాక్సెస్ చేయడానికి ప్రభుత్వం ... Read More


PhonePe IPO: ఐపీఓకు ఫోన్‌పే సిద్ధం.. రహస్యంగా పత్రాల దాఖలు.. విలువ రూ. 12 వేల కోట్లు

భారతదేశం, సెప్టెంబర్ 24 -- ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే, పబ్లిక్ ఇష్యూ (IPO)కి వెళ్లేందుకు సిద్ధమైంది. వాల్‌మార్ట్ మద్దతు ఉన్న ఈ ఫిన్‌టెక్ సంస్థ సుమారు రూ. 12,000 కోట్ల ($1.35 బిలియన్) ఐపీఓ... Read More


టాటా మోటార్స్ సరికొత్త రికార్డు.. ఒక్కరోజే 10,000 కార్ల డెలివరీ

భారతదేశం, సెప్టెంబర్ 24 -- జీఎస్టీ 2.0 కింద కార్ల ధరలు తగ్గించడంతో పాటు, పండుగ ఆఫర్లను ప్రకటించిన టాటా మోటార్స్ సరికొత్త రికార్డు సృష్టించింది. నవరాత్రుల మొదటి రోజే దేశవ్యాప్తంగా ఏకంగా 10,000 కార్లను ... Read More


నవరాత్రి పండుగకు అంబానీ మహిళల స్టైలిష్ ఎత్నిక్ లుక్స్... ఫ్యాషన్ ప్రేరణకు రెడీగా ఉండండి

భారతదేశం, సెప్టెంబర్ 24 -- నవరాత్రులు వచ్చాయంటే చాలు... చీరలు, లెహంగాలు, అందమైన సంప్రదాయ ఆభరణాలతో ముస్తాబవ్వడం ఆనవాయితీ. ముఖ్యంగా మనసు దోచుకునే డిజైన్లు, ఆకర్షణీయమైన రంగుల దుస్తులు ధరించి పండుగ వాతావర... Read More


అల్ట్రావైలెట్ ఎక్స్47 క్రాసోవర్ బైక్ లాంచ్.. ధర రూ. 2.74 లక్షలు.. ఫీచర్లు అదుర్స్

భారతదేశం, సెప్టెంబర్ 24 -- భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ స్టార్టప్ అల్ట్రావైలెట్ ఆటోమోటివ్, కొత్త ఎలక్ట్రిక్ బైక్ అల్ట్రావైలెట్ ఎక్స్4... Read More


బిహార్‌లో తేజస్వి యాదవ్‌తో పొత్తుకు ఒవైసీ ఎంఐఎం సిద్ధం.. 'వాళ్లు కాదంటే..'

భారతదేశం, సెప్టెంబర్ 24 -- బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీల... Read More


యాంజియోప్లాస్టీ vs బైపాస్ సర్జరీ.. ఏది ఎప్పుడు ఉత్తమమో చెప్పిన హృద్రోగ నిపుణుడు

భారతదేశం, సెప్టెంబర్ 24 -- గుండెపోటు, ఛాతీ నొప్పి వంటి సమస్యలు వచ్చినప్పుడు గుండెలోని రక్తనాళాల్లో అడ్డంకులు (బ్లాకేజీలు) ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది. ఈ బ్లాకేజీలను తొలగించడానికి సాధారణంగా యాంజియోప్లాస... Read More


వైద్య విద్యకు కేంద్రం ప్రోత్సాహం.. 5,000 పీజీ సీట్లు, 5,023 ఎంబీబీఎస్ సీట్ల పెంపు

భారతదేశం, సెప్టెంబర్ 24 -- దేశంలో వైద్య రంగాన్ని బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో సెంట్రల్లీ స్పాన్సర్... Read More